బాసరలో ఎరువుల కొరత

1
- Advertisement -

నిర్మల్ జిల్లా బాసర మండల కేంద్రంలో గత వారం రోజుల నుండి డిఏపి ఎరువుల కొరతతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. శనగ విత్తనాలు విత్తుకోటానికి ఉదయం 4:00 గంటల నుండి పిఎసిఎస్ గోదాం వద్ద రైతులు పడిగాపులు గాశారు.

చెప్పులను క్యూ లైన్ లో పెట్టి మరీ రైతులు నిల్చోగా రైతులను పట్టించుకోలేదు ముధోల్ పిఎసిఎస్ అధికారులు. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పాలనను గుర్తు చేసుకుంటు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు రైతన్నలు.

Also Read:Revanth Reddy: రిస్క్ తీసుకుంటేనే లైఫ్‌లో సక్సెస్

- Advertisement -