తెలంగాణలో కరోనా నిర్ధారణ కాలేదు..

445
etela rajender
- Advertisement -

తెలంగాణలో ఇప్పటివరకు ఎవరికి కరోనా వైరస్ నిర్ధారణ కాలేదని తెలిపారు మంత్రి ఈటల రాజేందర్. ఇవాళ మీడియాతో మాట్లాడిన ఆయన కరోనా వైరస్‌పై పత్రికలు,మీడియా సంయమనం పాటించాలని విజ్ఞప్తి చేశారు.

కరోనా లక్షణాలతో ఆస్పత్రిలో చేరిన వారికి వైద్య పరీక్షలు నిర్వహించడం ఆలస్యం అవుతుండటంతో గాంధీ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతిచ్చిందని చెప్పారు. సోమవారం నుండి ఇక్కడే వైద్యులు కరోనా నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారని వెల్లడించారు.

- Advertisement -