యాదాద్రి పనులు 90శాతం పూర్తి: ఎర్రబెల్లి

575
minister errabelli dayakarrao
- Advertisement -

యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్నారు పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. ప్రభుత్వ విప్ గొంగిడి సునీతా మహేందర్‌ రెడ్డితో కలిసి స్వామివారి సన్నిధిలో ప్రత్యేక పూజలు చేశారు ఎర్రబెల్లి.ఈ సందర్భంగా మంత్రికి ఘన స్వాగతం పలికారు ఆలయ అర్చకులు.

స్వామివారి దర్శనం అనంతరం మీడియాతో మాట్లాడిన ఎర్రబెల్లి… దేశం గర్వించే విధంగా యాదాద్రి ఆలయం అభివృద్ధి చెందుతుందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నిష్ఠతో, గొప్ప సంకల్పం తో యాదాద్రి ఆలయాన్ని అభివృద్ధి చేస్తున్నారని చెప్పారు.

సమైక్య పాలనలో యాదాద్రి ఆలయం పూర్తిగా నిర్లక్ష్యం నికి గురైందని…ప్రస్తుతం 90 శాతం అభివృద్ధి పనులు పూర్తి అయ్యాయని చెప్పారు.

Minister errabelli dayakarrao performs special pooja at yadadri…Minister errabelli dayakarrao performs special pooja at yadadri

- Advertisement -