కాదంబరి కిరణ్‌కు డాక్టరేట్..

446
kadamabari kiran
- Advertisement -

సేవా కార్యక్రమాలతో పేదల పక్షాన సేవా సమరం చేస్తోంది మనం సైతం. ప్రముఖ నటులు కాదంబరి కిరణ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ సేవా సంస్థ క్రమం తప్పకుండా అవసరార్థులకు ఆర్థిక సహాయం అందిస్తోంది. వివిధ సమస్యల్లో చిక్కుకున్న పేదలను మనం సైతం సభ్యులు ఆదుకుంటూ మానవతను చాటుతున్నారు.

ప్రతిష్టాత్మక గ్లోబల్ హ్యుమన్ పీస్ యూనివర్శిటీ వారి గౌరవ డాక్టరేట్ పురస్కారంతో సత్కరించింది. మనం సైతం కుటుంబం వలననే ఈ గుర్తింపు లభించిందని కాదంబరి కిరణ్ తెలిపారు.

- Advertisement -