ప్రతి ఒక్కరు మొక్కలు నాటడం మనందరి బాధ్యత : అమ్మ రాజశేఖర్‌

75
amma
- Advertisement -

రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ఇండియా చాలెంజ్ లో భాగంగా అమీర్ పెట్ లోని తన నివాసంలో సతీమణి రాధ తో కలిసి మొక్కలు నాటిన సినీ దర్శకుడు అమ్మ రాజశేఖర్‌. ఈ సందర్భంగా అమ్మ రాజశేఖర్ మాట్లాడుతూ ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా చాలెంజ్ లో పాల్గొని మొక్కలు నాటడం ఆనందాన్ని ఇచ్చిందని అన్నారు. ప్రతి ఒక్కరు తమ వంతు బాధ్యతగా మొక్కలు నాటాలని వారు కోరారు.అనంతరం తమ స్నేహితులు మహేష్, రమేష్, సతీష్ ముగ్గురికి గ్రీన్ ఇండియా చాలెంజ్ విసిరారు.

- Advertisement -