పాట పాడిన ఢిల్లీ ముఖ్యమంత్రి

224
kejriwal
- Advertisement -

మూడో ఢిల్లీ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్. ఢిల్లీలోని రామ్ లీలా మైదానంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ వేడుకకు పెద్ద ఎత్తున ఢిల్లీ ప్రజలు తరలివచ్చారు. ప్రమాణస్వీకారం ముగిసిన అనంతరం ఢిల్లీ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు అరవింద్ కేజ్రీవాల్. అనంతరం ఓ పాట పడి అందరిని నవ్వించారు.

‘హమ్ హోంగే కామ్ యాబ్ పాటను పాడి..అందరితో పాడించారు. షరతుతో నేను ఒక పాట పాడతాను. నేను పాట పాడితే నాతోపాటు మీరు కూడా పాడాలి అని చెప్పారు. కేజ్రీవాల్ తో పాటు అక్కడున్న కార్యకర్తలు అందరూ పాట పాడారు. ఈ పాట ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

- Advertisement -