టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్..

94
kkr
- Advertisement -

ముంబయిలోని వాంఖెడే స్టేడియం వేదికగా ఐపీఎల్‌లో ఈరోజు ఢిల్లీ క్యాపిటల్స్, కోల్ కతా నైట్ రైడర్స్ తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో ఢిల్లీ జట్టు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. కాగా కరోనా నుంచి కోలుకున్న ఢిల్లీ ఆల్ రౌండర్ మిచెల్ మార్ష్ ఈ మ్యాచ్ లో ఆడుతున్నాడు. చేతన్ సకారియా కూడా ఢిల్లీ జట్టులోకి వచ్చాడు. ఖలీల్ అహ్మద్, సర్ఫరాజ్ ఖాన్ లను పక్కనబెట్టారు. అటు, కోల్ కతా జట్టులో మూడు మార్పులు చేసినట్టు కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ వెల్లడించాడు. ఆరోన్ ఫించ్, హర్షిత్ రాణా, ఇంద్రజిత్ జట్టులోకి వచ్చారు.

- Advertisement -