మొక్కలు నాటిన డీసీపీ సందీప్ రావు

54
- Advertisement -
బీఆర్ఎస్ ఎంపీ సంతోష్‌కుమార్ స్థాపించిన గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్ జోరుగా కొనసాగుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా పేట్ బషిరాబాద్ పోలీస్ స్టేషన్ ఆవరణలో మొక్కలు నాటిన మేడ్చల్‌ డీసీపీ సందీప్  రావు. ఈ సందర్భంగా సందీప్ రావు మాట్లాడుతూ…ప్రతి ఒక్కరు తమ పుట్టిన రోజు గాని ఏశుభకార్యం రోజు గాని మొక్కలు నాటాలని కోరారు. పచ్చని ప్రకృతికి మొక్కలు ఎంతో కీలకమైందని అన్నారు. ఎంపీ సంతోష్‌కుమార్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగం కావడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ సందర్భంగా ఎంపీకి కృతజ్ఞతలు తెలిపారు.
- Advertisement -