గ్రీన్ ఛాలెంజ్‌లో దాస్యం రేవతి

36
- Advertisement -

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా తమ వివాహ వార్షికోత్సవం సందర్భంగా తన హన్మకొండ క్యాంపు కార్యాలయంలో మొక్కను నాటారు రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం రేవతి వినయ్ భాస్కర్ దంపతులు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు.

Also Read:అల్లం ‘టీ’తో ప్రయోజనాలు..

- Advertisement -