దంగల్‌ దర్శకుడితో గీతా ఆర్ట్స్ భారీ ప్రాజెక్టు…రామాయణ

390
geetha arts
- Advertisement -

టాలీవుడ్‌లో భారీ పౌరాణిక చిత్రానికి శ్రీకారం చుట్టింది గీతా ఆర్ట్స్‌. దంగల్ దర్శకుడు నితీష్ తివారి దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ నిర్మిస్తుండగా మధు మంతెన,ప్రైమ్ ఫోకస్‌,నమిత్ మల్హోత్రా సహ నిర్మాతలుగా ఉన్నారు.

భారతీయ ఇతిహాసాలలో గొప్పదైన రామాయణ మహా కావ్యాన్ని తెరకెక్కించనున్నారు. ఈ మూవీకి రామాయణ అనే టైటిల్‌ని ఖరారు చేశారు. తెలుగు,తమిళ,హిందీ భాషలలో విడుదల కానున్న ఈ చిత్రాన్ని 3డి సాంకేతిక పరిజ్ఞానంతో చిత్రీకరించనున్నారు.

మొత్తం మూడు భాగాలుగా ఈ మూవీ ప్రేక్షకుల ముందుకురానుంది. 2021లో ఫస్ట్ పార్ట్ విడుదల కానుండగా చిత్రంలోని నటీనటులు,సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలోనే వెల్లడించనున్నారు.

- Advertisement -