29 నుండి అమల్లోకి కొత్త రెవెన్యూ చట్టం.

169
somesh kumar
- Advertisement -

ఈ నెల 29 నుండి కొత్త రెవెన్యూ చట్టం అమల్లోకి రానుంది. తెలంగాణ భూమిహక్కులు, పట్టాదారు పాసుపుస్తకాల చట్టం 2020 అమలు తేదీని ప్రకటించిన ప్రభుత్వం . ఈ నెల 29వ తేదీ నుంచి కొత్త చట్టం అమల్లోకి వస్తుందని నోటిఫికేషన్ విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్.

- Advertisement -