ఓట‌మి దిశ‌గా కాంగ్రేస్ అగ్ర‌నేత‌లు..

248
congres
- Advertisement -

తెలంగాణ‌లో అసెంబ్లీ ఎన్నిక‌ల్లో వార్ వ‌న్ సైడ్ అయిపోయింది. దాదాపు 90నియోజ‌క‌వ‌ర్గాల్లో కారు దూసుకుపోతుంది. ఇక కాంగ్రెస్ అగ్ర నేత‌లు కూడా ఓట‌మిపాల‌వుతున్నారు. కొడంగ‌ల్ లో రేవంత్ రెడ్డి టీఆర్ఎస్ అభ్య‌ర్ధి ప‌ట్నం న‌రేంద‌ర్ రెడ్డి దాదాపు 6వేల ఓట్ల మెజార్టీతో ముంద‌జ‌లో ఉన్నారు. అలాగే మాజీ మంత్రి డీకే అరుణ కూడా వెనుకంజ లో ఉన్నారు. న‌ల్గోండ నుంచి కాంగ్రెస్ అభ్య‌ర్ధి కోమ‌టి రెడ్డి వెంకట్ రెడ్డి, జ‌గిత్యాల మాజీ మంత్రి జీవ‌న్ రెడ్డి ఓట‌మి పాల‌య్యారు. నాగార్జున సాగ‌ర్ నుంచి జానారెడ్డి కూడా వెనుకంజ‌లో ఉన్నారు.

- Advertisement -