తిరుమలకు సీఎం రేవంత్ రెడ్డి..

27
- Advertisement -

ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. మనవడి తల నీలాలు సమర్పించేందుకు తిరుమలకు వెళ్లనున్న సీఎం..రేపు ఉదయం తిరిగి హైదరాబాద్ కి రానున్నారు.

షెడ్యూల్ ప్రకారం మధ్యాహ్నం బషీర్ బాగ్ లోని పరిశ్రమల భవన్ కు సిఎం రేవంత్ రెడ్డి వెళ్లనున్నారు. ఈ సందర్భంగా పరిశ్రమలు, పెట్టుబడులపై సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. అనంతరం ఏపీకి వెళ్లనున్నారు. ఇవాళ్టి నుంచే తిరుమలలో వీఐపీ దర్శనాలు ప్రారంభం అయిన సంగతి తెలిసిందే.

Also Read:TTD:వైభవోపేతంగా గోవిందరాజుని గరుడ సేవ

- Advertisement -