యాదాద్రిలో సీఎం కేసీఆర్..

588
kcr
- Advertisement -

యాదగిరిగుట్ట లక్ష్మీ నర్సింహస్వామి దేవస్థానం అభివృద్ధి పనులను పరిశీలించేందుకు సీఎం కేసీఆర్‌ యాదాద్రికి చేరుకున్నారు. స్వామి వారిని దర్శించుకుని అనంతరం పనులను పరిశీలించనున్నారు.

ఇప్పటికే యాదాద్రి ఆలయం కొన్ని నిర్మాణాలు పూర్తికాగా ప్రస్తుతం ఫెండింగ్‌లో ఉన్న పనులు పూర్తి చేసేందుకు వైటీడీఏ అధికారులు, స్తపతులు రాత్రిబంవళ్లు శ్రమిస్తున్నారు. ఈ నెల చివరిలోపు పనులు పూర్తి చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

ఫిబ్రవరిలో ఆలయ ప్రారంభోత్సవం, 1008 హోమగుండాలతో సుదర్శనహోమం, అదే విధంగా వీఐపీ సూట్స్‌ వంటి ప్రారంభోత్సవాలపై సుదీర్ఘంగా చర్చించనున్నట్టు సమాచారం.

cm kcr

cm kcr visits Yadadri Tommrow….cm kcr visits Yadadri Tommrow……cm kcr visits Yadadri Tommrow

- Advertisement -