సీఎం కేసీఆర్ కుటుంబం కరోనా నుండి కోలుకోవాలని రుద్రాభిషేకం..

118
cm kcr
- Advertisement -

సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్, రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ కరోనా నుండి త్వరగా కోలుకోవాలని హస్మత్‌పేట్‌లోని గణేష్ టెంపుల్‌లో డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ తనయుడు రామేశ్వర్ గౌడ్ దంపతులు రుద్రాభిషేకం చేయించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కరోనా వైరస్ బారి నుండి ముఖ్యమంత్రి కేసీఆర్ వారి కుటుంబం త్వరగా కోలుకొని యధావిధిగా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి పాటుపడాలని అలాగే కరోనా వైరస్ అంతం కావాలని ప్రత్యేక రుద్రాభిషేకం చేపించామని అని డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ తనయుడు రామేశ్వర్ గౌడ్ దంపతులు తెలిపారు.

- Advertisement -