CM KCR:ప్రగతి ప్రస్థానంలో తెలంగాణ

32
- Advertisement -

గాంధీజి స్పూర్తితో తెలంగాణ పల్లెలు ప్రగతి పథంలో ముందుకు వెళ్తున్నాయన్నారు. జాతిపిత మ‌హాత్మాగాంధీ జ‌యంతి సంద‌ర్భంగా ముఖ్య‌మంత్రి కేసీఆర్ నివాళుల‌ర్పించారు. దేశానికి గాంధీజీ చేసిన సేవ‌లు, త్యాగాల‌ను స్మ‌రించుకున్నారు.

గాంధీజీ క‌ల‌లుగ‌న్న గ్రామ స్వ‌రాజ్యానికి తెలంగాణ ప‌ల్లెలు ప్ర‌తిరూపాలుగా నిలిచాయ‌ని అన్నారు. దేశానికి గాంధీజీ అందించిన ఆశ‌యాలు, సిద్ధాంతాలు, విజ‌యాల స్ఫూర్తి.. తెలంగాణ రాష్ట్ర సాధాన‌, ప్ర‌గ‌తి ప్ర‌స్థానంలో ఇమిడి ఉందన్నారు.

Also Read:ఇకపై పవన్ తో పాటే..?

- Advertisement -