కావేటి లక్ష్మీనారాయణ మృతిపట్ల సీఎం సంతాపం

134
kcr
- Advertisement -

టీఆర్ఎస్ పార్టీ నాయకుడు, పార్టీ సభ్యులకు ప్రమాద బీమా వ్యవహారాలను చూసే బాధ్యుడు, కావేటి లక్ష్మీ నారాయణ మరణం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సంతాపం వ్యక్తం చేశారు. కావేటి మరణం తో సేవాతత్పరత, నిబద్ధత కలిగిన నాయకుణ్ణి, టీఆరెఎస్ పార్టీ కోల్పోయిందని విచారం వ్యక్తం చేశారు. వారి కుటుంబ సభ్యులకు సీఎం తన ప్రగాఢ సానుభూతి ని తెలిపారు.

- Advertisement -