బీఆర్ అంబేద్క‌ర్, బాబు జ‌గ్జీవ‌న్ రామ్ ల‌కు సీఎం కేసీఆర్ నివాళి..

152
kcr
- Advertisement -

టీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకువచ్చిన దళిత బంధు పథకాన్ని సీఎం కేసీఆర్ ఇవాళ హుజూరాబాద్ లో ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా ఆయన శాల‌ప‌ల్లి వేదికపై భార‌త‌ర‌త్న డాక్ట‌ర్ బీఆర్ అంబేద్క‌ర్, బాబు జ‌గ్జీవ‌న్ రామ్ చిత్ర ప‌టాల‌కు నివాళులర్పించారు. ఈ వేదిక‌పై ద‌ళిత బంధు ప‌థ‌కాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించారు సీఎం.. 15 మంది ల‌బ్దిదారుల‌కు చెక్కుల‌ను అందించ‌నున్నారు. ఈ ప‌థ‌కం కింద హుజూరాబాద్ నియోజ‌క‌వ‌ర్గ వ్యాప్తంగా 20 వేల‌కు పైగా ద‌ళిత కుటుంబాల‌కు ల‌బ్ది చేకూర‌నుంది.

- Advertisement -