పోలీసు అమరవీరులకు సీఎం కేసీఆర్ నివాళి…

407
cm kcr
- Advertisement -

శాంతి భధ్రతల పరిరక్షణ కోసం ప్రాణాలు పణంగా పెట్టిన పోలీసు అమరవీరులకు నివాళి అర్పించారు సీఎం కేసీఆర్. శాంతిభద్రతలను కాపాడుతున్న పోలీసుల నిబద్ధత, దేశ రక్షణ కోసం సరిహద్దుల్లో పోరాడుతున్న సైనికులకు ఏమాత్రం తీసిపోనిదని అన్నారు.

సంఘ వ్యతిరేక శక్తులను అదుపు చేసే క్రమంలో పోలీసులు ప్రాణాలు కూడా అర్పిస్తున్నారని చెప్పారు. ప్రజల కోసం ప్రాణాలు అర్పించిన వారు ఎప్పటికీ అమరులుగా ఉంటారని ప్రశంసించారు. పోలీసు అమరవీరుల దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ విధి నిర్వహణలో అసువులు బాసిన పోలీసులకు నివాళి అర్పించారు

- Advertisement -