వాసాలమర్రి గ్రామస్థులతో సీఎం కేసీఆర్ భేటీ..

299
kcr
- Advertisement -

జనగాం జిల్లా కొడకండ్లలో రైతు వేదిక భవనాన్ని ప్రారంభించిన అనంతరం తిరుగు ప్రయాణంలో వాసాలమర్రి గ్రామస్థులతో మాట్లాడారు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు. వారి సమస్యలు,వివరాలు అడిగి తెలుసుకున్నారు.

జనగాం జిల్లా కొడకండ్లలో రైతు వేదిక‌ను ప్రారంభించారు ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్. ఈ కార్య‌క్ర‌మంలో రైతు స‌మ‌న్వ‌య స‌మితి అధ్య‌క్షుడు ప‌ల్లా రాజేశ్వ‌ర్ రెడ్డి, మంత్రులు నిరంజ‌న్ రెడ్డి, ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు, స‌త్య‌వ‌తి రాథోడ్‌ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -