మాజీ ప్రధాని దేవేగౌడతో సీఎం కేసీఆర్ భేటీ..

34
cm kcr
- Advertisement -

తెలంగాణ సీఎం కేసీఆర్‌ గురువారం బెంగళూరు పర్యటనకు వెళ్లారు. కొద్దిసేపటి క్రితం బెంగళూరు చేరుకున్న సీఎం మాజీ ప్రధాని దేవేగౌడతో భేటీ అయ్యారు. ఈ ఉదయం హైదరాబాదు నుంచి బెంగళూరుకు కేసీఆర్ ప్రత్యేక విమానంలో వెళ్లిన సంగతి తెలిసిందే. బెంగళూరుకు చేరుకున్న ఆయన దేవేగౌడ నివాసానికి వెళ్లారు. ఆయనకు కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి స్వాగతం పలికారు. వీరు ముగ్గురు ప్రస్తుత దేశ రాజకీయాలపై చర్చిచారు. రాష్ట్రపతి అభ్యర్థి గురించి కూడా చర్చలు జరిపినట్లు సమాచారం.

- Advertisement -