గజ్వేల్‌లో కేసీఆర్..సిద్దిపేటలో హరీశ్‌ రావు

29
- Advertisement -

రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. అంతా ఊహించినట్లే సిద్దిపేటలో సీఎం కేసీఆర్, సిద్దిపేటలో మంత్రి హరీశ్ రావు, సిరిసిల్లలో కేటీఆర్ స్పష్టమైన ఆధిక్యంలో ఉన్నారు. ఎల్‌బీనగర్‌లో దేవిరెడ్డి సుధీర్‌ రెడ్డి 780 ఓట్లు, కోరుట్లలో కల్వకుంట్ల సంజయ్‌ 371 ఓట్లు, ఖైరతబాద్‌లో 471 ఓట్ల ఆధిక్యంలో బీఆర్ఎస్ ఉంది.

జహీరాబాద్‌లో బీఆర్‌ఎస్‌, వికారాబాద్‌లో ఆనంద్‌ 605 ఓట్లు, ముషీరాబాద్‌లో 1202 ఓట్లు, అంబర్‌పేటలో కాలేరు వెంకటేశ్‌ 485 ఓట్లు, సికింద్రాబాద్‌లో పద్మారావు 3931 ఓట్లు, మక్తల్‌లో చిట్టెం రామ్మోహన్‌ రెడ్డి 289 ఓట్లు, స్టేషన్‌ ఘన్‌పూర్‌లో 441 వనపర్తిలో సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి 717 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.

Also Read:హూ ఈజ్ ‘కింగ్ మేకర్ ‘ !

- Advertisement -