టీఆర్‌ఎస్‌ ఎంపీలతో సీఎం కేసీఆర్‌ కీలక చర్ఛ..

207
kcr meeting
- Advertisement -

టీఆర్ఎస్ పార్టీకి చెందిన లోక్ సభ, రాజ్యసభ సభ్యులు, సీనియర్ అధికారులతో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు గురువారం ప్రగతిభవన్‌లో సమావేశం నిర్వహించారు. ఈ నెల 14 నుండి జరిగే పార్లమెంట్ సమావేశాలలో అనుసరించాల్సిన వ్యూహంపై ఈ సమావేశంలో చర్చించారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాల విషయంలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి, కేంద్రం ప్రతిపాదించిన విద్యుత్ సంస్కరణలు, జిఎస్టి విషయంలో కేంద్రం వైఖరి, రాష్ట్రం అనుసరించాల్సిన విధానం తదితర అంశాలపై చర్చించారు.

- Advertisement -