ఢిల్లీ అగ్ని ప్రమాదం.. సీఎం కేసీఆర్‌ సంతాపం..

296
- Advertisement -

దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన అగ్నిప్రమాదం దేశవ్యాప్తంగా అందరిని దిగ్భ్రాంతికి గురిచేసింది. ప్లాస్టిక్ కర్మాగారంలో జరిగిన అగ్నిప్రమాదం 43 మందిని పొట్టనబెట్టుకుంది. 60 మంది వరకు గాయపడ్డారు. పొగ కారణంగా ఉక్కిరిబిక్కిరై అత్యధికులు మృతి చెందడం అందరినీ కలచివేస్తోంది.

ఢిల్లీలోని రాణి ఝాన్సీ రోడ్డులో ఘనట జరిగింది. ఈ ప్రమాదంపై తెలంగాణ ముఖ్యమంత్రి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ‘ఈ భయానక ఘటన నన్ను తీవ్రంగా బాధించింది. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నానని సీఎం కేసీఆర్‌ తెలిపారు.

Delhi

Chief Minister K.Chandrashekhar Rao expressed deep condolences on the loss of human life’s and injuries to many in the fire mishap at New Delhi.

- Advertisement -