ఎమ్మెల్సీ వెంకన్న కుమార్తె వివాహానికి హాజరైన సీఎం కేసీఆర్..

320
cm kcr
- Advertisement -

ఎమ్మెల్సీ, ప్రముఖ వాగ్గేయకారుడు గోరెటి వెంకన్న కుమార్తె వివాహానికి సీఎం కేసీఆర్‌ హాజరయ్యారు. నూతన వధూవరులను ఆశీర్వదించారు. సీఎం కేసీఆర్‌తో పాటు మంత్రులు కేటీఆర్‌, జగదీష్‌రెడ్డి, నిరంజన్‌ రెడ్డి, ప్రశాంత్‌రెడ్డి, ఎమ్మెల్సీ కవిత, ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి, సినీ నటుడు, దర్శకులు ఆర్‌ నారాయణమూర్తి తదితరులు హాజరయ్యారు.

ఇటీవలె గవర్నర్ కోటాలో వెంకన్న ఎమ్మెల్సీగా ఎన్నికైన సంగతి తెలిసిందే.

- Advertisement -