విగ్రహావిష్కరణకు రండి:సీజేఐ రమణకు చినజీయర్ ఆహ్వానం

127
ramana
- Advertisement -

సమతామూర్తి విగ్రహావిష్కరణకు రావాలని సుప్రీం కోర్టు సీజేపీ రమణను ఆహ్వానించారు చినజీయర్ స్వామి. ఢిల్లీలో ఎన్.వి.రమణను చిన్నజీయర్ స్వామి, మై హోం అధినేత జూపల్లి రామేశ్వర రావు, మై హోం డైరెక్టర్ రంజిత్ రావు శాలువా కప్పి ఆహ్వాన పత్రిక అందజేశారు.

- Advertisement -