మొక్కలునాటిన చైల్డ్ ఆర్టిస్ట్ సాయి హన్సిక..

284
green
- Advertisement -

రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటారు సినిమా చైల్డ్ ఆర్టిస్ట్ సాయి హన్సిక.

అనంతరం మాట్లాడుతూ రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ గారు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఆలోచనకు శ్రీకారం చుట్టడం చాలా సంతోషంగా ఉందని సాయి హన్సిక అన్నారు.

చెట్లు నాటడం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు.గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో నేను పాల్గొన్నందుకు ఆనందంగా ఉందని అన్నారు. పూర్ణ శాంతి గుప్తా విసిరిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను స్వీకరిస్తూ నాగోల్ లో మూడు మొక్కలు నాటింది.అనంతరం మరో ముగ్గురు (సినీ నటులు చైల్డ్ ఆర్టిస్ట్ సంజయ్.. ఆక్టర్ యమిని…ఆక్టర్ .సక్విబ్ బస్తి )లు కూడా గ్రీన్ ఛాలెంజ్ ను స్వీకరిస్తూ మొక్కలు నాటలని పిలుపునిచ్చారు.

- Advertisement -