తుడా చైర్మన్ గా చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి

513
chevireddy-bhaskar-reddy
- Advertisement -

తిరుమల అర్బన్ డెవలప్ మెంట్ అధారిటీ చైర్మన్ గా చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని నియమించింది ఏపీ ప్రభుత్వం. తిరుపతి జిల్లా నుంచి ఆయన సీనియర్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇప్పటికే ఆయన ప్రభుత్వ విప్ గా కూడా నియమితుయలయ్యారు.

ఇటీవలి జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన టీడీపీ అభ్యర్థి పులివర్తి వెంకట మణిప్రసాద్‌పై గెలుపొందిన విషయం తెలిసిందే. మంత్రివర్గంలో ఆయనకు చోటు దక్కకపోవడంతో ఈరెండు పదవులను కట్టబెట్టారు సీఎం జగన్.

- Advertisement -