వీరిద్దరూ ఐదో భారతీయులు..

41
- Advertisement -

తెలగు సినిమా ఖ్యాతి విశ్వవ్యాప్తం అయింది. ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు సాంగ్‌కు ఆస్కార్ అవార్డు లభించింది. సంగీత దర్శకుడు కీరణవాణి, గేయ రచయిత చంద్రబోస్ ఆస్కార్ అవార్డును అందుకున్నారు. ఇక ఆస్కార్ అవార్డు అందుకున్న అయిదో భారతీయులుగా రికార్డు సృష్టించారు కీరవాణి, చంద్రబోస్.

దర్శకధీరుడు ప్రతిభకు ప్రపంచం అంతా దాసోహం అంది. రాజమౌళి ప్రతిభకు తోడు ఎన్టీఆర్, రామ్ చరణ్‌ నటన, పాటలు ఇలా అన్ని కలిసొచ్చి ఆర్ఆర్ఆర్‌కు అవార్డుల పంటపండాయి.

ఇక నాటునాటు సాంగ్‌ కంటే ముందు నలుగురు భారతీయులు ఆస్కార్ అవార్డును అందుకున్నారు. భాను అతియా, రసూల్ పూకొట్టి , గుల్జార్ , ఏ.ఆర్. రెహమాన్ ఈ ఆస్కార్ అవార్డులు అందుకున్నారు. 2009 లో సంగీత దర్శకుడు ఏ.ఆర్. రెహమాన్ కి జై హో సాంగ్ కి గాను ఆస్కార్ వచ్చింది.

ఇవి కూడా చదవండి..

- Advertisement -