ఢిల్లీకి ఆక్సిజన్ కోటాను పెంచిన కేంద్రం..

141
CM Arvind Kejriwal
- Advertisement -

ఢిల్లీకి కేటాయించిన ఆక్సిజన్ కోటాను కేంద్ర ప్రభుత్వం పెంచింది. ఈ మేరకు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ట్విట్టర్‌ ద్వారా తెలిపారు. కరోనా రోగుల చికిత్సలో భాగంగా ఢిల్లీలోని ఆస్పత్రులు ఆక్సిజన్ కొరత ఎదుర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో ఆక్సిజన్ కోటా పెంచినందుకు సీఎం కేజ్రీవాల్ ధన్యవాదాలు తెలిపారు.

- Advertisement -