తెలంగాణలో సీ ఫర్‌ ఐఆర్‌ పెట్టుబడులు..

37
- Advertisement -

తెలంగాణ రాష్ట్రానికి మరో ప్రతిష్టాత్మక అంతర్జాతీయ సంస్థ త్వరలో పెట్టబడి పెట్టనుంది. ఈ విషయాన్ని మంత్రి కేటీఆర్ కార్యాలయం స్వయంగా ట్విటర్‌ ద్వారా వెల్లడించింది. సీఫర్ ఐఆర్‌ సంస్థ రాష్ట్రంలో పెట్టుబడులతో రానుంది. దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక సందర్భంగా ఈ ఒప్పందము కుదుర్చుకున్నట్టు తెలిపారు. అమెరికా బ్రిటన్ లాంటి అభివృద్ధి చెందిన దేశాల్లో హెల్త్ కేర్ లైఫ్‌ సైన్సెన్ రంగాల్లో పెట్టుబడులతో సంస్థ విస్తరించింది. తాజా నిర్ణయంతో భారత్‌లోని హైదరాబాద్‌లో ఈ సంస్థ ఏర్పాటు కానుంది. దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో తెలంగాణ నుంచి ఐటీ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌, ఐటీ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్ పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి…

తెలంగాణ అభివృద్ధికి కలిసిరండి..

ఖమ్మం నుంచే శంఖారావం…హరీశ్‌

వివేక్ ఎక్స్‌ప్రెస్‌ దూరమెంతో తెలుసా…

- Advertisement -