నామినేషన్ దాఖలు చేసిన వినోద్ కుమార్..

9
- Advertisement -

కరీంనగర్ పార్లమెంట్ స్థానానికి బీఆర్ఎస్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు బోయినపల్లి వినోద్ కుమార్. ఇవాళ బీఆర్ఎస్ నేతలు గంగుల క‌మ‌లాక‌ర్, పాడి కౌశిక్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ర‌స‌మ‌యి బాల‌కిష‌న్, నాయ‌కుడు ఎండీ జ‌మీలొద్దీన్‌తో కలిసి నామినేషన్ దాఖలు చేశారు. త‌న నామినేష‌న్‌ పత్రాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ పమేలా సత్పతికి అందజేశారు.

Also Read:Pocharam:అబద్దాల కాంగ్రెస్‌ను ప్రజలు నమ్మరు

- Advertisement -