ఖమ్మం వరద బాధితులకు బీఆర్ఎస్ విరాళం

2
- Advertisement -

మాజీ సీఎం, బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఆదేశాలతో ఖమ్మం వరద బాధితులకు అండగా నిలిచింది బీఆర్ఎస్. వరద బాధితులను ఆదుకునేందుకు పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీల ఒక నెల జీతాన్ని విరాళంగా ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు మాజీ మంత్రి హరీశ్‌ రావు తెలిపారు. కేసీఆర్ ఆదేశాల మేరకు విరాళాన్ని ప్రకటించారు హరీశ్ రావు.

 

- Advertisement -