పార్టీ మారిన ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలి..

12
- Advertisement -

పార్టీ మారిన ఎమ్మెల్యేల సభ్యత్వం రద్దు కావాలన్నారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి.సూర్యాపేటలో మీడియాతో మాట్లాడిన జగదీష్ రెడ్డి…మ్మెల్యేల‌పై అన‌ర్హ‌త పిటిష‌న్ ఇచ్చేందుకు స్పీక‌ర్‌ను స‌మ‌యం కోరాం అన్నారు.గ‌త ప‌దేండ్ల‌లో ఫిరాయింపుల‌ను ప్రోత్స‌హించింది బీజేపీ…ఇప్పుడు ఆ పార్టీకి తోక‌గా తెలంగాణ పీసీసీ వ్య‌వ‌హ‌రిస్తోంది అని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

ఎమ్మెల్యేల అన‌ర్హ‌త పిటిష‌న్ల‌పై ఈ నెల 27న హైకోర్టులో విచార‌ణ ఉందని…. కాంగ్రెస్ పార్టీ దేశ ప్ర‌జ‌ల‌ను వంచిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాహుల్ కాంగ్రెస్‌ది ఒక విధానం.. రేవంత్ కాంగ్రెస్‌ది మ‌రో విధానం అని దుయ్యబట్టారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలు తమమ పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

Also Read:Chandrababu:కుప్పంలో విమానాశ్రయం నా కల

- Advertisement -