- Advertisement -
ఎల్లుండి చలో బస్ భవన్ కార్యక్రమం చేపట్టనుంది బీఆర్ఎస్. ఆయా ప్రాంతాల నుండి బస్ భవన్ కు చేరుకొని ఎండీ కి వినతి పత్రం ఇవ్వనుంది బిఆర్ఎస్ ఎమ్మెల్యేల బృందం.
కేటీఆర్-నంది నగర్
హరీష్ రావు -మెహదీపట్నం
సబితా ఇంద్రారెడ్డి -మహేశ్వరం
తలసాని శ్రీనివాస్ యాదవ్ -సికింద్రాబాద్
పద్మారావు గౌడ్ -సికింద్రాబాద్
ముఠా గోపాల్ -ముషీరాబాద్
లక్ష్మారెడ్డి -ఉప్పల్
మర్రి రాజశేఖర్ రెడ్డి -మల్కాజిగిరి
వివేకానంద గౌడ్- కుత్బుల్లాపూర్
కృష్ణారావు -కూకట్ పల్లి
సుధీర్ రెడ్డి- ఎల్బీనగర్
- Advertisement -

