ఆకాశ్ దీప్..బ్యాక్ టూ బ్యాక్ వికెట్లు

0
- Advertisement -

బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో భారత బౌలర్లు అద్భుతంగా రాణిస్తున్నారు. రెండో రోజు తొలి ఇన్నింగ్స్‌లో భోజ‌న విరామ స‌మ‌యానికి బంగ్లాదేశ్ మూడు వికెట్ల న‌ష్టానికి 26 ర‌న్స్ చేసింది. భారత బౌల‌ర్ ఆకాశ్ దీప్ వ‌రుస బంతుల్లో రెండు వికెట్లు తీసుకున్నాడు. ఒకే త‌ర‌హా బంతుల‌తో ఇద్దరు బంగ్లా బౌలర్లను క్లీన్‌బౌల్డ్ చేశాడు.

బంగ్లా బ్యాట‌ర్లు షాద్‌మాన్ ఇస్లామ్‌(2), జ‌కీర్ హ‌స‌న్(3), మొయిముల్ హ‌క్‌(0)లు స్వ‌ల్ప స్కోర్ల‌కే ఔట‌య్యారు. భార‌త్ తొలి ఇన్నింగ్స్‌లో 376 ర‌న్స్‌కు ఆలౌటైంది.

 

Also Read:అక్టోబర్‌లో ఉపేంద్ర.. #యూఐ

- Advertisement -