BJP:రాజాసింగ్‌పై సస్పెన్షన్ ఎత్తివేత

48
- Advertisement -

గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌పై సస్పెన్షన్‌ని ఎత్తివేసింది బీజేపీ. ఎన్నికల వేళ ఆయనపై సస్పెన్షన్ ఎత్తేస్తారని ప్రచారం జరుగుతుండగా అనుకున్నట్లే జరగడంతో ఆయన పోటీకి మార్గం సుగుమమైంది.

మహ్మద్‌ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో గతేడాది ఆగస్టు 23న ఆయనపై బహిష్కరణ వేటు వేసింది బీజేపీ. ఈ వ్యవహారంపై ఆయన నుంచి పార్టీ నాయకత్వం వివరణ కోరింది. రాజాసింగ్‌ ఇచ్చిన వివరణపట్ల సంతృత్పిని వ్యక్తంచేసిన క్రమశిక్షణా కమిటీ.. సస్పెన్స్‌ను ఎత్తివేస్తున్నట్లు ప్రకటన విడుదల చేసింది. ఎన్నికల వేళ రాజాసింగ్‌పై ఉన్న సస్పెన్షన్‌ ఎత్తివేయడం చర్చనీయాంశంగా మారింది.

Also Read:త్రివిక్రమ్…’షరతులు వర్తిస్తాయి’

- Advertisement -