ముస్లిం మహిళలను గ్యాంగ్ రేప్ చేయండిః బీజేపీ మహిళా మోర్చా చీఫ్

757
sunita singh gaur
- Advertisement -

ఉత్తరప్రదేశ్ బీజేపీ మహిళా మోర్చా ఛీప్ సునీతా సింగ్ గౌర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ముస్లింలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ముస్లింలకు బుద్ధి చెప్పాలంటే.. మన భారతదేశాన్ని కాపాడుకోవాలంటే.. హిందూ సోదరులు గ్రూపుగా ఏర్పడి ప్రతి ముస్లిం ఇంట్లో దూరి మహిళలను రేప్ చేయాల్సిందేనని పిలుపు నిచ్చారు.

ముస్లిం తల్లులను, సోదరీమణులను కూడా వదలకండి. రోడ్డు మీదనే వాళ్లపై అత్యాచారం చేయాలి. వాళ్లందరినీ నడిరోడ్డు మీద బహిరంగంగా ఉరితీయాలి. ఈ దేశాన్ని కాపాడుకోవాలంటే మనకు వేరే దారి లేదు. అదొక్కటే దారి. ఖచ్చితంగా హిందూ సోదరులు ఆపని చేయాల్సిందే.. అంటూ ఆమె ఫేస్ బుక్ లో పోస్ట్ చేసింది.

ఆమె చేసిన కామెంట్ ఇప్పడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తాజాగా ఈఘటనపై బీజేపీ అధిష్టానం స్పందించింది. ఇలా మతాల మధ్య చిచ్చు పెట్టే వాళ్లను సహించేది లేదు అంటూ సునీతను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. మహిళ అయి ఉండి కూడా సాటీ మహిళలపై ఇలా మాట్లాడటం చాలా బాధాకారంగా ఉందని సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నారు.

sunitha

- Advertisement -