సొంతగూటికి చేరుకున్న స్వామిగౌడ్‌ శ్రవణ్‌

55
- Advertisement -

మునుగోడు ఉప ఎన్నికల నేపథ్యంలో బీజేపీకి రాజీనామా చేసిన శాసనమండలి మాజీ ఛైర్మన్ స్వామిగౌడ్, దాసోజు శ్రవణ్ టీఆర్ఎస్ లో చేరారు. టీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ సమక్షంలో వీరు పార్టీ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ… స్వామిగౌడ్ తెలంగాణ ఉద్యమంలో వీరోచితంగా పోరాడారని, దాసోజు శ్రవణ్ పాలిటిక్స్ లో సెల్ఫ్ మేడ్ లీడర్ అని కేటీఆర్ అన్నారు. వీరిద్దరూ సొంతగూటికి చేరుకోవడం సంతోషంగా ఉందని కేటీఆర్ అన్నారు.

- Advertisement -