బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ భేటీ

403
Bjp
- Advertisement -

బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ భేటీ అయింది. ఢిల్లీలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరుగుతున్న ఈ భేటీకీ ప్రధాని మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, హోంమంత్రి అమిత్ షా, ఇతర సీనియర్లతో పాటు ఎన్నికల కమిటి సభ్యులు పాల్గోన్నారు. ఈసమావేశం అనంతరం మీడియాతో మాట్లాడే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.

తాజాగా ఉన్న సమాచారం మేరకు ఈరోజు బీజేపీ రాజ్యసభ అభ్యర్దులను ప్రకటించనున్నట్లు పార్టీ వర్గాల సమాచారం. మాజీ ఎంపీ జ్యోతిరాధిత్య సింధియా కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించనున్నారు ప్రధాని మోదీ. అనంతరం జ్యోతిరాధిత్య సింధియా పేరును రాజ్యసభ సభ్యుడిగా ఖరారు చేసే అవకాశం ఉంది.

- Advertisement -