మొక్కలు నాటిన భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్..

33
- Advertisement -

ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా చాలెంజ్ లో బాగంగా హైదరాబాద్ పర్యటన లో భాగంగా ఎమ్మెల్సీ కవితతో కలిసి ట్యాంక్ బండ్ వద్ద గల 125 అడుగుల అంబేద్కర్ విగ్రహా ప్రాంగణంలో మొక్క నాటారు భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పలు కార్పొరేషన్ చైర్మన్లు, బీఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు.

Also Read:సహాయ చర్యలపైసీఎస్ శాంతి కుమారి టెలీకాన్ఫరెన్స్

- Advertisement -