ఇంగ్లండ్ సిరీస్‌..టీమిండియా జ‌ట్టు ఇదే!

87
- Advertisement -

త్వ‌ర‌లో జ‌ర‌గ‌నున్న ఇంగ్లండ్ సిరీస్‌కు జ‌ట్టును ప్ర‌క‌టించింది బీసీసీఐ. మూడు టీ20లు, మూడు వన్డేలకే జ‌ట్టుకు ప్ర‌క‌టించింది. ఇంగ్లండ్ తో జులై 7 నుంచి ప్రారంభం కాబోయే టీ20 సిరీస్ లో భాగంగా తొలి మ్యాచ్ కు ఐర్లాండ్ సిరీస్ లో ఆడిన జట్టునే కొనసాగించారు సెలక్టర్లు. వీరికి అదనంగా రోహిత్ శర్మ ఒక్కడే జతకలిశాడు.

తొలి టీ20కి భారత జట్టు : రోహిత్ శర్మ (కెప్టెన్), ఇషాన్ కిషన్, రుతురాజ్ గైక్వాడ్, సంజూ శాంసన్, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, రాహుల్ త్రిపాఠి, దినేశ్ కార్తీక్, హార్ధిక్ పాండ్యా, వెంకటేశ్ అయ్యర్, యుజ్వేంద్ర చాహల్, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, భువనేశ్వర్ కుమార్, హర్షల్ పటేల్, అవేశ్ ఖాన్, అర్ష్‌దీప్ సింగ్, ఉమ్రాన్ మాలిక్.

రెండు, మూడో టీ20లకు భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), ఇషాన్ కిషన్, విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, శ్రేయస్ అయ్యర్, దినేశ్ కార్తీక్, రిషబ్ పంత్, హార్ధిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, యుజ్వేంద్ర చాహల్, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, జస్ప్రిత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్, అవేశ్ ఖాన్, హర్షల్ పటేల్, ఉమ్రాన్ మాలిక్

ఇంగ్లాండ్‌తో వన్డే సిరీస్‌‌కు భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శిఖర్ ధావన్, ఇషాన్ కిషన్, విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్, హార్ధిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, యుజ్వేంద్ర చాహల్, అక్షర్ పటేల్, జస్ప్రిత్ బుమ్రా, ప్రసిధ్ కృష్ణ, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, అర్ష్‌దీప్ సింగ్.

- Advertisement -