మేడ్చల్‌లో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ

354
padma devender
- Advertisement -

మేడ్చల్ జిల్లా గుండ్ల పోచంపల్లి గ్రామంలో తన నివాస ప్రాంగణంలో ఎంగిలి పూల బతుకమ్మ సందర్భంగా ఆట ఆడి పాటలు పాడి సందడి చేశాన మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాలో అంటూ పూల పండుగ పాటలతో మార్మోగిపోయింది. ఆడపడుచులు సాంప్రదాయ దుస్తులతో తొలి రోజు ఎంగిలి పూల బతుకమ్మ సంబరాలతో సందడిగా మారింది.

ఈ సందర్భంగా పద్మా దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర సుభిక్షంగా ఉండాలని, అక్కచెల్లెళ్ళు అందరికీ మన ముఖ్య మంత్రి కేసీఆర్ కుటుంబ పెద్ద లాగా చీరలు పంపిణీ చేశారని తెలిపారు. అందరికీ బతుకమ్మ మరియు దసరా శుభాకాంక్షలు తెలిపిన పద్మా దేవేందర్ రెడ్డి ఈ తరం యువతి లకు బతుకమ్మ విశిష్ట తెలిపేందుకు ఇద్దరు అక్కచెల్లెళ్ళు ఉయ్యూరుతో ఒక్క ఊరి కి ఇచ్చారు ఉయ్యాలో పాట రూపంలో ఓ పాట పాడారు.

- Advertisement -