బలహీన వర్గాలకు మరింత సేవ చేస్తా: బస్వరాజు సారయ్య

217
baswaraj sairaih
- Advertisement -

గవర్నర్ కోటాలో తనకు ఎమ్మెల్సీగా అవకాశం కల్పించినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్,వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు ధన్యవాదాలు తెలిపారు మాజీ మంత్రి బస్వరాజు సారయ్య.ఒక ఎంబీసీ నేతగా నన్ను గుర్తించి ఈ అవకాశం కల్పించిన మంత్రి వర్గ సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. బడుగు బలహీన వర్గాల కు సేవ చేసే అవకాశం ముఖ్యమంత్రి కేసీఆర్ కల్పించారు…జిహెచ్ఎంసి ఎన్నికల్లో మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఏ బాధ్యతలు అప్పగించినా నిర్వహిస్తానని చెప్పారు.

అలాగే వాసవి సేవాకేంద్రం చీఫ్ అడ్వయిజర్, ఆర్యవైశ్య సంఘం నాయకుడు బొగ్గారపు దయానంద్ ప్రగతి భవన్‌లో మంత్రి కేటీఆర్‌ని మర్యాదపూర్వకంగా కలిశారు.

- Advertisement -