బాస‌ర ట్రిపుల్ ఐటీ..నోటిఫికేష‌న్ రిలీజ్

9
- Advertisement -

రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్  టెక్నాలజీస్ (ఆర్జీయూకేఈ– బాసర ట్రిపుల్ ఐటీ)లో ఆరేళ్ల ఇంజినీరింగ్‌ కోర్సులో ప్రవేశాలకు అధికారులు నోటిఫికేషన్ రిలీజ్ చేశారు.  2024 25 విద్యా సంవత్సరం ప్రవేశాలకు  సోమవారం నోటిఫికేషన్‌ విడుదలైంది. అసక్తి కల విద్యార్ధులు ఆన్‌లైన్‌లో  https://www.rgukt.ac.in/ అధికారిక వెబ్ సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

జూన్ 1 నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు జూన్ 22 చివరి తేదీ. మరిన్ని వివరాల కోసం అధికార వెబ్ సైట్ లేదా మెయిల్(admissions@rgukt.ac.in) ద్వారా సంప్రదించవచ్చు.   ఆరేళ్ల ఇంజినీరింగ్‌ కోర్సుల్లో ప్రవేశాలకు ఎంపికైన అభ్యర్థుల ప్రాథమిక జాబితాను వెబ్ సైట్ లో పొందుపరచనున్నారు.

Also Read:జూన్ 7న క్రైమ్ థ్రిల్ల‌ర్ ‘రక్షణ’

- Advertisement -