మొక్కలు నాటిన బండ్లగూడ మేయర్‌

28
- Advertisement -

బీఆర్ఎస్‌ ఎంపీ సంతోష్‌కుమార్ స్థాపించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ జోరుగా కొనసాగుతుంది. ఎంతోమంది ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటి వాటి ఆవశ్యకతను ప్రజలకు వివరిస్తున్నారు. ఈ సందర్భంగా బండ్లగూడ జాగీర్ కార్పొరేషన్‌ మేయర్ బుర్ర మహేందర్‌ గౌడ్‌ మొక్కలు నాటారు. తన పుట్టిన రోజు సందర్భంగా మొక్కలు నాటడం చాలా సంతోషంగా ఉందన్నారు.

Also Read: Gold Price:లేటెస్ట్ ధరలివే

ఈ సందర్భంగా మాట్లాడుతూ…పర్యావరణంలో వస్తున్న మార్పులను దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరు పర్యావరణాన్ని రక్షించే బాధ్యత చేపట్టాలన్నారు. ఇంత మంచి కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఇంత గొప్పకార్యక్రమంలో అవకాశం కల్పించిన ఎంపీ సంతోష్‌కుమార్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

Also Read: CMKCR:పలు అభివృద్ధి పనులు ప్రారంభం

- Advertisement -