కేరళ బాధితుల ఆకలి తీరుస్తున్న తెలంగాణ..

211
- Advertisement -

భారీవర్షాలు, వరదలతో అతలాకుతలమవుతున్న కేరళ వరదల్లో చిక్కుకుపోయిన చిన్నారులకు ఆహారం అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం కార్యాచరణలోకి దిగింది. నాచారంలోని తెలంగాణ ఫుడ్స్ నుంచి రూ. 52. 5 లక్షల రూపాయల విలువైన 100 మెట్రిక్ టన్నుల బాలామృతం (చిన్నారుల కోసం తెలంగాణ ఫుడ్స్ తయారుచేసే పౌష్టికాహారం) ప్యాకెట్లను బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి రక్షణ శాఖకు చెందిన విమానం ద్వారా కేరళకు తరలించింది.

Kerala floods

Kerala floods

- Advertisement -