రామ్ లక్ష్మణ్ మృతి పట్ల వినోద్ కుమార్ సంతాపం..

137
- Advertisement -

రిటైర్డ్ ఐఏఎస్ అధికారి, ప్రభుత్వ మాజీ సలహాదారు రామ్ లక్ష్మణ్ మృతి చెందడం పట్ల రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ సంతాపం వ్యక్తం చేశారు. బలహీన, బడుగు వర్గాల అభ్యున్నతి కోసం రామ్ లక్ష్మణ్ విశేషంగా కృషి చేశారని ఆయన గుర్తు చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు వినోద్ కుమార్ ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

- Advertisement -