మొక్కలు నాటిన ఆర్టిస్ట్ విష్ణు ప్రియ

406
actor vishnu priya
- Advertisement -

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా నటి ప్రణవి మానుకొండ ఇచ్చిన ఛాలెంజ్ ను స్వీకరించి గోపాన్ పల్లె లోని తన నివాసంలో మొక్కలు నాటారు ఆర్టిస్ట్ నటి విష్ణు ప్రియ.

ఈ సందర్భంగా గా ఆమె మాట్లాడుతూ మారుతున్న వాతావరణ కాలుష్యం తగ్గాలంటే ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్కలు నాటాలని వాటిని సంరక్షించే బాధ్యత తీసుకోవాలని పిలుపునిచ్చారు. ఇంత మంచి కార్యక్రమాన్ని చేపట్టిన రాజ్యసభ సభ్యులు సంతోష్ గారికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా తన తోటి ఆర్టిస్టు అయిన మరో ముగ్గురిని సింధూర; మహీ శివన్; మధు బాబు లను గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్వీకరించి మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు.

- Advertisement -