13 జిల్లాలకు ఇన్‌చార్జ్ మంత్రులు వీరే..

417
cm jagan
- Advertisement -

ఏపీలోని 13 జిల్లాలకు ఇన్‌ఛార్జ్‌ మంత్రులను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు ప్రభుత్వం గురువారం అధికారిక ఉత్తర్వులు వెలువరించింది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు ఈ నియమకాలు జరిగాయి. తాము ఇన్‌చార్జిగా ఉండే జిల్లాల్లో అభివృద్ధి కార్యక్రమాలను, పాలనపరమైన వ్యవహారాలను ఈ మంత్రులు పర్యవేక్షిస్తారు.

జిల్లాల వారిగా ఇన్‌ఛార్జ్‌ మంత్రులు..

AP Ministers

1.శ్రీకాకుళం-వెల్లంపల్లి శ్రీనివాస్‌
2.విజయనగరం-శ్రీరంగనాథరాజు
3.విశాఖపట్నం-మోపిదేవి వెంకటరమణ
4.తూర్పుగోదావరి-ఆళ్ల నాని
5.పశ్చిమగోదావరి-పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌
6.కృష్ణా-కురసాల కన్నబాబు
7.గుంటూరు-పేర్ని నాని
8.ప్రకాశం-అనిల్‌కుమార్‌ యాదవ్‌
9.నెల్లూరు-మేకతోటి సుచరిత
10.కర్నూలు-బొత్స సత్యనారాయణ
11.కడప-బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి
12.అనంతపురం-పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
13.చిత్తూరు-మేకపాటి గౌతంరెడ్డి

- Advertisement -